తెలంగాణలో కామారెడ్డి, ఆసిఫాబాద్, భద్రాచలంతో పాటూ మరి కొన్ని ప్రాంతాల ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్లకు చెందిన పలువురు ఐపీఎస్లను ట్రాన్సఫర్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. మొత్తం తొమ్మిది జిల్లాల ఎస్సీలను బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు... ఉట్నూరు ఏఎస్పీగా కాజల్ ఆసిఫాబాద్ ఏఎస్పీగా ఎస్. చిత్తరంజన్కామారెడ్డి ఏఎస్పీగా బి.చైతన్యరెడ్డిజనగామ ఏఎస్పీగా పి.చేతన్ నితిన్భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా ఎన్.శుభం ప్రకాష్నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనాదేవరకొండ ఏఎస్పీగా పి.మౌనికభువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన