Bathini Fish Prasadam: ఆ రోజు నుంచే చేప ప్రసాదం పంపిణీ.. కేవలం వీరికి మాత్రమే

చేప ప్రసాదం జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ చేయనున్నారు. ఉబ్బసం సమస్యలు ఉన్నవారికి 185 ఏళ్ల నుంచి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇబ్బందులు రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.

New Update
Fish Prasadam

Bathini Fish Prasadam

Bathini Fish Prasadam: ప్రతీ ఏటా చేప ప్రసాదం కోసం జనం తండోపతండాలుగా పోటీపడుతుంటారు. అయితే ఈ ఏడాది జూన్ 8వ తేదీన చేప ప్రసాదం(Hyderabad Fish Prasadam) పంపిణీ చేయనున్నారు. దీనికోసం అధికారులు ముందస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

ఇది కూడా చూడండి: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు..

ఉబ్బసం సమస్యలు(Fish Medicine for Asthma) ఉన్నవారికి 185 ఏళ్ల నుంచి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు దీనికి హాజరు అవుతారని భద్రతా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

ఇది కూడా చూడండి: Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు