/rtv/media/media_files/2025/03/03/6ISJD4IFVrj5IMcDpNIX.jpg)
Sri pal Reddy and Malka Komuraiah
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. స్వంతంత్ర్య అభ్యర్థి అయిన శ్రీపాల్ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. అలాగే కరీనంగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధన్యత ఓట్లతో గెలిచారు.
Also Read: ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారే!
కరీనంగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీలో మొత్తం 25041 ఓట్లు పోలయ్యాయి. చెల్లుబాటు అయిన ఓట్లు 24144 కాగా.. 897 ఓట్లు చెల్లుబాటు కాలేవు. బీజేపీ అభ్యర్థి మల్కా కొమురయ్యకు 12959 ఓట్లతో గెలుపొందారు. వంగ మహేందర్ రెడ్డికి 7182 ఓట్లు వచ్చాయి. అశోక్ కుమార్కు 2621, కూర రఘోత్తం రెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.