ఆ రోజు కాళ్లు మొక్కి ఇప్పుడు తిడతావా.. కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఇవ్వగానే 14 మంది కుటుంబంతో వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. సోనియాకు కృతజ్ఞత తెలపాలన్నారు.
TG News: కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఇవ్వగానే 14 మంది కుటుంబంతో వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. సోనియాకు కృతజ్ఞత తెలపాలన్నారు.
అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు..
ఈ మేరకు సోమవారం అసెంబ్లీ లాబీలో తెలంగాణ ఆవిర్భావంపై మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలపరా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ రాదని అన్న కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. మేము ఇప్పటికి టీపీపీపీ అని చెప్పుకుంటాం. నువ్ నీ పార్టీలో T తీసేసి బీఅర్ఎస్ అని పెట్టుకున్నావ్. నిజామాబాద్ జిల్లాకు వెళ్ళినపుడు రివ్యూ కి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాలేదు. మా పార్టీ ఆర్మూర్ ఇంచార్జి వచ్చి రోడ్డు సమస్య ఉందని చెప్పారు. అందులో ఎం తప్పు ఉంది. నా కొడుకు మృతి ఎంత బాధ పడ్డానో బ్రాహ్మణ వెళ్ళాం ప్రాజెక్టు పూర్తి చేయాలని అంత బాధ పడ్డానని ఎమోషనల్ అయ్యారు.
ఆ రోజు కాళ్లు మొక్కి ఇప్పుడు తిడతావా.. కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఇవ్వగానే 14 మంది కుటుంబంతో వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. సోనియాకు కృతజ్ఞత తెలపాలన్నారు.
TG News: కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఇవ్వగానే 14 మంది కుటుంబంతో వెళ్లి సోనియాగాంధీ కాళ్లు మొక్కిన సంగతి మరిచిపోయావా అంటూ మండిపడ్డారు. సోనియాకు కృతజ్ఞత తెలపాలన్నారు.
అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు..
ఈ మేరకు సోమవారం అసెంబ్లీ లాబీలో తెలంగాణ ఆవిర్భావంపై మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలపరా? అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ రాదని అన్న కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయసభలు వాయిదా
బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే నైతికత లేదు. మేము ఇప్పటికి టీపీపీపీ అని చెప్పుకుంటాం. నువ్ నీ పార్టీలో T తీసేసి బీఅర్ఎస్ అని పెట్టుకున్నావ్. నిజామాబాద్ జిల్లాకు వెళ్ళినపుడు రివ్యూ కి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాలేదు. మా పార్టీ ఆర్మూర్ ఇంచార్జి వచ్చి రోడ్డు సమస్య ఉందని చెప్పారు. అందులో ఎం తప్పు ఉంది. నా కొడుకు మృతి ఎంత బాధ పడ్డానో బ్రాహ్మణ వెళ్ళాం ప్రాజెక్టు పూర్తి చేయాలని అంత బాధ పడ్డానని ఎమోషనల్ అయ్యారు.