/rtv/media/media_files/2025/06/20/secunderabad-military-area-2025-06-20-17-21-31.jpg)
Police Investigation In Secunderabad Military Area
సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేయగా... ఇందులో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. తిరుమలగిరి ఏరియాలో తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీశారు దుండగులు. అనుమానితుల వద్ద మిలిటరీ అధికారుల పేర్లతో నకిలీ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఏమైనా సంఘా విద్రోహ శక్తులతో సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ అనుమానితులపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గతంలో వీరు ఉగ్రవాదుల ఫోటోలు తీశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వారు అమాయకులేనా, ఉద్యోగం కోసమే వచ్చారా.. లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనేది వెరీఫై చేస్తున్నాం అని వెల్లడించారు.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
Also Read : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్!
Also Read : పచ్చి ఉల్లిపాయ ఈ వ్యాధులకు చెక్ పెడుతుందా..?
Also Read : ఓయబ్బ అదేం త్యాగం రా నాయనా..నెతన్యాహుకు ఇజ్రాయెలీల కౌంటర్
telugu-news | hyderabad | Secunderabad Military Area