CM Revanth: నేనే ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. కులగణన సర్వే నా కోసం, నా పదవి కోసం చేయలేదని పేర్కొన్నారు. త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లో సీఎం రేవంత్ మాట్లాడారు. '' నేను ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకే సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. కులగణన సర్వే అనేది నా కోసం, నా పదవి కోసం చేయలేదు.
త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చాం. మా నాయకుడిని ఆదర్శంగా నిలబెట్టేందుకు కార్యకర్తగా మిగిలేందుకు కూడా నేను సిద్ధమే. కొందరు ఆరోపణలు చేస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి లోపాలు జరగలేదు. ఇప్పుడు జరిగిన కులగణను సర్వేను తప్పుబడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరిపించాలని రాహుల్గాంధీ పార్లమెంటులో ప్రధాని మోదీని నిలదీశారు. ఈ సర్వే నిర్వహించకూడదని మోదీ, కేసీఆర్ కలిసికట్టుగా కుట్రకు పాల్పడుతున్నారు.
మోదీ కూడా పుట్టుకతో బీసీ కులస్థుడు కాదు. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. సర్టిఫికేట్లో మాత్రమే మోదీ బీసీ వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం అగ్రకులమే. కులగణన నిర్వహిస్తే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సంపాదించుకోవచ్చు. అధికారిక లెక్కలు ఉంటే బీసీ రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వొచ్చు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని వినియోగించుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఇంటిముందు మేలుకోలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలను కోరుతున్నాను. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని'' సీఎం రేవంత్ అన్నారు.
CM Revanth: నేనే ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. కులగణన సర్వే నా కోసం, నా పదవి కోసం చేయలేదని పేర్కొన్నారు. త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చామన్నారు.
CM Revanth
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్లో సీఎం రేవంత్ మాట్లాడారు. '' నేను ఆఖరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు. మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకే సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. కులగణన సర్వే అనేది నా కోసం, నా పదవి కోసం చేయలేదు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు.. మున్షీ ఔట్.. కొత్త ఇన్ఛార్జ్ ఎవరంటే?
త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చాం. మా నాయకుడిని ఆదర్శంగా నిలబెట్టేందుకు కార్యకర్తగా మిగిలేందుకు కూడా నేను సిద్ధమే. కొందరు ఆరోపణలు చేస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి లోపాలు జరగలేదు. ఇప్పుడు జరిగిన కులగణను సర్వేను తప్పుబడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశం మొత్తం కూడా కులగణన సర్వే జరిపించాలని రాహుల్గాంధీ పార్లమెంటులో ప్రధాని మోదీని నిలదీశారు. ఈ సర్వే నిర్వహించకూడదని మోదీ, కేసీఆర్ కలిసికట్టుగా కుట్రకు పాల్పడుతున్నారు.
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
మోదీ కూడా పుట్టుకతో బీసీ కులస్థుడు కాదు. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. సర్టిఫికేట్లో మాత్రమే మోదీ బీసీ వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం అగ్రకులమే. కులగణన నిర్వహిస్తే చట్ట ప్రకారం రిజర్వేషన్లు సంపాదించుకోవచ్చు. అధికారిక లెక్కలు ఉంటే బీసీ రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వొచ్చు. కులగణన సర్వే రెండో విడత అవకాశాన్ని వినియోగించుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఇంటిముందు మేలుకోలుపు డప్పు కొట్టాలని బీసీ సంఘాలను కోరుతున్నాను. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిష్కరణే శిక్ష అని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!
HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్త ముప్పు.. ఏకంగా 5 మేడే కాల్స్!
మేటి విమానాశ్రయంగా పేరున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులతో ఇబ్బందులు తప్పడం లేదు. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Revanth Vs Chandrababu: మా పాలమూరు ప్రాజెక్టుకు అడ్డొస్తే.. చంద్రబాబుకు సీఎం రేవంత్ స్ట్రెయిట్ వార్నింగ్!
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ ఆంధ్రప్రదేశ్
CM Revanth: కేసీఆర్ ఎందుకు ఏడుపు, పాలమూరుకు ఏం చేశావ్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ విమర్శలు చేశారు. అలాగే అత్యంత వెనుకబడి ఉన్న కొల్లాపూర్ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
Hyderabd Traffic: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దయచేసి బయటకు రాకండి!
వర్షం కారణంగా మాదాపూర్, మలక్పేట్, మూసారంబాగ్ ప్రాంతాల్లో రోడ్లపై వరద చేరి చెరువులను తలపిస్తోంది. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
TG Crime : పోలీసు స్టేషన్లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా
Hair Tips: వర్షాకాలంలో చుండ్రు, దురద ఇబ్బంది పెడుతుందా..? ఈ జాగ్రత్తగా తెలుసుకోండి
Narayanapur Encounter : నారాయణ్పూర్లో ఎన్కౌంటర్. ఆరుగురు మృతి
Russia-Ukraine War: నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు
Soaked Dry Fruits: మీ శరీర బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవి తినాల్సిందే