తెలంగాణ బీసీ విద్యార్థులు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. మన దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుందని తెలిపింది. బీసీ విద్యార్థులు ఫీజలు ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar). బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Minister Gangula Kamalakar: బీసీ విద్యార్థుల ఫీజులు ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి గంగుల
Translate this News: