Rajiv Aarogyasri Scheme: ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఆరు గ్యారెంటీల మీద ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ (Congress). ఇందులో మొదటగా రెండు హామీల మీ దృష్టి సారించింది. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా… మరోకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని అమలు చేయటం. ఆరోగ్యశ్రీ బీమాను చేయూత స్కీమ్ కింద అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ ను ఈరోజు నూతన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కలిపించనున్నారు. గతంలో ఇది ఐదు లక్షల వరకే పరిమితి ఉండగా… ప్రస్తుతం ఇది 10 లక్షల వరకు పెరుగుతోంది.
పూర్తిగా చదవండి..Congress Guarantees: రెండో గ్యారెంటీ అమలుకు శ్రీకారం..ఈరోజే రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు
తెలంగాణలో కాంగ్రెస్ చెప్పినట్టుగానే పథకాలను వెంటవెంటనే అమలు చేస్తోంది. తాజాగా రాజీవ్ ఆరోగ్య పథకాన్ని కూడా పట్టాలెక్కించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు రెండు గ్యారెంటీలు మొదలయ్యాయి. అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాగా ఇది రెండవది.
Translate this News: