Telangana Whip:తెలంగాణ విప్కు ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఎండపల్లి మండలం అంబారీ పేట దగ్గర విప్, దర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కురు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్తో పాటు మరి కొంత మందికి గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అలాగే పెద్ద గాయాలు కూడా కాలేదు. స్వల్పంగా గాయపడిన లక్ష్మణ్, ఇతరులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana:కారు బోల్తా..తెలంగాణ విప్ కు గాయాలు
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ప్రమాదంలో లక్ష్మణ్ , ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి.
Translate this News: