Ind Vs Pak: అతడు ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే ప్లేయర్.. కేవలం 60 బంతులు చాలు: యువరాజ్ సింగ్
భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ముందు రోహిత్ ఆటతీరుపై యువరాజ్ సింగ్ జోష్యం చెప్పాడు. అతడు కొద్దిసేపు సంయమనం పాటిస్తే పాకిస్థాన్పై సెంచరీ చేయగలడు. అదీ కేవలం 60 బంతుల్లో సాధిస్తాడు అని అంచనా వేశాడు. అతడు ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే ప్లేయర్ అని కొనియాడాడు.