APPSC : Group-1: గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్!
గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సీఎం చంద్రబాబునాయుడు అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశాన్ని పరిశీలించి న్యాయం చేయాలంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.