Perni Nani Mass Challenge To Nara Lokesh | లోకేష్ నాది ఏం పీకలేవ్ | Vallabhaneni Vamsi | YCP | RTV
వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.నసేన అధినేత , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగిలాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు, పంటలకు మద్దతు ధర దేవుడెరుగు..కనీసం కొనేవారు లేరని ఆరోపించారు. ఈ రోజు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను ఆయన పరామర్శించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది.
రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలనుంచి తప్పుకున్న ఉండవల్లి అరుణ్కుమార్ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్ ఓటమితో ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినిపై చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకుహైకోర్టు ఆదేశించింది.