Elections 2024: లోక్సభ ఎన్నికల్లో నమోదైన అత్యంత అల్ప మెజారిటీ
లోక్సభ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజార్టీలు నమోదవ్వడం మామూలు విషయమే. కానీ ఈసారి అత్యల్ప మెజారిటీ కూడా నమోదయింది. మహారాష్ట్రలో శివసేన అభ్యర్ధి రవీంద్ర దత్తారాం వాయకర్ అత్యంత తక్కువ మెజారిటీతో గెలుపొందారు.