ఎన్టీఆర్ వచ్చాక కమ్మ వారికి అధికారం వచ్చిందనేది సరికాదు.. ఉండవల్లి కీలక వ్యాఖ్యలు....!
రాజ్యాధికారంలో కాకతీయుల కాలం నుంచి కమ్మ,రెడ్లకు పట్టుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే కమ్మవారికి రాజ్యాధికారం వచ్చిందనేది కరెక్ట్ కాదన్నారు. కులం అన్నింటిలోనూ ఇప్పుడు ముఖ్యమైనదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసనసభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొన్నారు.