AP CRIME: ఏపీలో మరో భార్య మర్డర్.. అనుమానంతో పొడిచి పొడిచి చంపిన భర్త
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వంగలమడుగులో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భర్త జోగిదొర తన భార్య విజయకుమారి (39)ని కత్తితో పొడిచి చంపాడు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.