దడపుట్టిస్తున్న బ్లీడింగ్ ఐ వైరస్.. ఇది ఎంత డేంజర్ అంటే..? |Bleeding eye virus |Africa |RTV
చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుంచి మనుషులకు సోకే వైట్ల్యాండ్ అనే వైరస్ (WELV) ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని పేర్కొన్నారు.
చైనాలోని ఫర్ ఫార్మ్లలో ఉన్న జంతువుల్లో 125 రకాల వైరస్లను ఓ పరిశోధన బృందం గుర్తించింది. ఇందులో 39 వైరస్లు ఇతర జాతి జంతువులకు సోకే అవకాశముందని.. తద్వారా మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్నట్లు వారి పరిశోధనలో తేలింది.
అమెరికాలో మరో వింత వ్యాధి ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. న్యూ హాంప్షైర్ లో దోమల వల్ల వచ్చే అరుదైన వ్యాధి ని ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్ వైరస్ అంటారని నిపుణులు తెలియజేశారు. దీని వల్ల ఇప్పటికే ఓ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు నిర్థారించారు.
కాంగోలో బీభత్సం సృష్టిస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాలా వేగంగా ఇతర దేశాలకూ పాకుతోంది. తాజాగా ఇప్పుడు ఈ వైరస్ ఆసియాలో కూడా ప్రవేశించింది. తమ దేశంలో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్ ఎంపాక్స్. ఆఫ్రికాలో ఇప్పటికే ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్వీడన్లో కూడా మంకీ పాక్స్ వైరస్ మొదటి కేసు నమోదయింది. దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ధృవీకరించింది.
కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి కలకలం రేపుతుంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్లో నిపా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఇన్ఫెక్షన్ తో 14 ఏళ్ల యువకుడు చనిపోయిన తరువాత మరో యువకుడికి కూడా నిపా సోకినట్లు అధికారులు గుర్తించారు.
టెలిగ్రామ్ వినియోగదారులను ఆందోళనకు గురిచేసే జీరో-డే భద్రతా సమస్యను భద్రతా పరిశోధకులు కనుగొన్నారు. యూజర్స్ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు హ్యాకర్లు ఫేక్ వీడియో కానీ,ఫైల్ ని కానీ పంపి డేటాను దొంగిలించే ప్రమాదముందని వారు వెల్లడించారు.
మూడు రోజుల్లో మనిషిని చంపేసే కొత్త వైరస్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎబోలా భాగాలను ఉపయోగించి కొత్త వైరస్ను రూపొందించారు. జన్యుపరంగా మార్పు చెందిన ఈ వైరస్ మూడు రోజుల్లోనే మనిషిని చంపేస్తుంది.