Cashless Treatment : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అండగా కేంద్రం..ఇకపై రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు కేంద్రం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. వారికి రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర రహదారుల రవాణాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
చిట్టీల పేరుతో 120 కోట్ల స్కామ్ | Big Chit Scam In SR Nagar Hyderabad | 120 Crore Chitti Scam | RTV
Maha Kumbh Stampede: ఆ క్షణంలో ఏం జరిగిందంటే.. కుంభమేళా తొక్కిసలాట బాధితుల కన్నీటి కథ
ప్రయాగ్రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. ఆ సమయంలో అక్కడే ఉన్నవారి వారి మాటల్లో ఆ భయానక పరిస్థితులను మీడియాతో వివరించారు. అసలు బుధవారం తెల్లవారుజామున 1 గంటలకు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టూగా ఫుల్ ఆర్టికల్ పై క్లిక్ చేసి చదవండి.
జగన్ ఎంట్రీ.. మైక్ ఆపి మరీ..! | YS Jagan Entry In Pawan Kalyan Speech | TDP vs YCP | RTV
AP: ఈరోజు తిరుపతికి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసి తరువాత ఈరోజు తిరుమలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
అమ్మ ఆకలేస్తుందని బిడ్డ ఏడుస్తుంటే.. ! | Hydra Victims Emotional Comments | Hydra Ranganath | RTV
వాళ్లకే పింఛన్లు... సీఎం చంద్రబాబు సంచలనం | CM Chandrababu Sensational Comments On Pensioners | RTV
Pawan Kalyan : దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాన్వాయ్ ఆపి మరి..
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ ఆపి మరి వాళ్లతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.