CM Revanth Reddy : మేడిగడ్డ కూలింది. ఎల్లంపల్లే మనకు దిక్కు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు.
/rtv/media/media_files/2025/10/14/job-1-2025-10-14-17-18-31.jpg)
/rtv/media/media_files/2025/05/15/revanth-reddy-saraswathi-pushkar-17-213956.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/uttam-jpg.webp)