BIG BREAKING: భద్రాచలంలో పెను విషాదం.. భవనం కూలి ఏడుగురు దుర్మరణం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చెపట్టారు.