India VS Pakistan | రేపే POK పై దాడి! | Strike & Occupy POK | Pahalgam Terror Attack | RTV
ఏఐ టెక్నాలజీతో కొత్త రకం వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యులను ఫంక్షన్ వీడియోలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. వేడుకకు వచ్చిన బంధువులు ఇది చూసి షాక్ అవుతున్నారు. స్వర్గం నుంచి వచ్చి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు క్రియేట్ చేస్తున్నారు.
హీరోయిన్లే కాదండి.. సింగర్లు కూడా గ్లామర్స్ షో చేస్తారనుకోవడానికి జోనితా నిదర్శనం. సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రాలను మత్తెక్కిస్తుంది. ఢిల్లీకి చెందిన జోనితా చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాతో కెరీర్ను స్టార్ట్ చేసింది.
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో కొందరు ఇంటిని రంగువల్లికలతో అలంకరిస్తారు. చుక్కలు, గీతలు, డిజైన్ వంటి ముగ్గులతో అందంగా తయారు చేస్తారు. కేవలం రంగులతో మాత్రమే కాకుండా పువ్వులతో ఇలా ఒకసారి ముగ్గులు వేసి ట్రై చేయండి.
మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓటమి పాలైంది. దీంతో రోహిత్, కోహ్లీ వెంటనే రిటైర్ కావాలని Retire హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. భారత్కు బ్యాడ్ న్యూస్.. ఎవరూ రిటైర్ కావడం లేదని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది.చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసిన ఓ వ్యక్తి ఇప్పుడు బిచ్చగాడిగా మారాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో, తోడు ఎవరూ లేకపోవడంతో తాగుడికి బానిస అయ్యి రోడ్డు మీద భిక్షాటన చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
విశాఖలోని కేజీహెచ్లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో హాట్ టాపిక్ ట్రంప్. అమెరికాకు రెండవసారి అధ్యక్షుడు అయిన ఈయన గురించి ప్రతీ వార్తా ఇప్పుడు సంచలనమే అవుతంది. తాజాగా ట్రంప్కు రోబో డాగ్స్ కాపాలకాస్తున్నాయి అన్న వార్త హల్ చల్ చేస్తోంది.