Indian Railways: ఈరోజు విశాఖ నుంచి సికింద్రాబాద్కు స్పెషల్ ట్రైన్..
ఈరోజు (మంగళవారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖ నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరనున్న రైలు.. మరుసటిరోజు ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్కు చేరుకోనుంది.