కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని.. పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరికలు చేశాయి. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్ను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అందుకే నిరసన చేయడం తప్ప ఇంకో మార్గం లేదని.. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (JFROPS) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Railway Unions: ఓపీఎస్ అమలు చేయకుంటే రైలు సేవలు నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్ను నెరవేర్చకపోతే.. మే 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి.
Translate this News: