తీవ్ర అనారోగ్యం బారిన పడ్ద పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అభిమానులు
పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఆయన జ్వరంతోపాటూ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారట. అందుకే అందుకే ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశానికి రాలేదు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.