TTD: తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఇకపై వారానికి రెండుసార్లు!
తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని ప్రకటించింది. ప్రజాప్రతినిధుల సిఫారసుల మీద దర్శనానికి వచ్చినవారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
/rtv/media/media_files/2024/12/27/IKjC4ax9kY5VslkuVLYV.jpg)
/rtv/media/media_files/2024/11/25/n0nZGPEmIi1XzWVd12GW.jpg)
/rtv/media/media_library/vi/78DkcEIrvH4/hq2.jpg)