TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సేవలు రద్దు!
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. మార్చి నెలలో 5 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. మార్చినెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.