తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం-PHOTOS
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ సెంటర్ పని చేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు ఈ సెంటర్ ను ఉపయోగించనున్నారు.
Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అసలు ఇవి ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
వేంకటాద్రిపై ఆ ఏడు కొండల వాడు వెలిసిన తొలి రోజుల్లో బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం ఉత్సవాలు జరపాలని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ దేవుడు అప్పుడు చేయడంతో ఇప్పటి వరకు ఈ బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు.
TTD: రేపటి నుంచే తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈ 16 రకాల ప్రత్యేక వంటకాల గురించి మీకు తెలుసా?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది.
Tirumala: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏంటో తెలుసా?-PHOTOS
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. దీన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు.
Tirumala Hills : ‘తిరుమల కొండల సహజ వారసత్వ సంపద’ కు అంతర్జాతీయ గుర్తింపు
తిరుమల తిరుపతి కొండలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సహజ వారసత్వ సంపదగా వినూతికెక్కిన తిరుమల కొండల సహజ వారసత్వ సంపద, భీమిలి ఎర్రమట్టి దిబ్బలతో పాటు దేశంలోని ఏడు ఆస్తులు యునెస్కో గుర్తింపుకు చేరువయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక జాబితాలో వాటికి చోటు లభించింది.
Tirumala Pink Diamond: తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ లేదే లేదు.. అన్ని అబద్ధాలే.. ప్రూఫ్స్ ఇవిగో!
ఎప్పటి నుంచో వివాదస్పదంగా ఉన్న తిరుమల శ్రీవారికి పింక్ డైమండ్ అనే సమస్య ఓ కొలిక్కి వచ్చింది. మైసూర్ రాజు ఇచ్చిన ఆ హారం కేవలం కెంపు రాయి మాత్రమే పింక్ డైమండ్ కాదని తాజాగా పురావస్తు శాఖ (ASI) డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. TTD సంచలన నిర్ణయం..ఆగస్టు 15 నుంచి అమలు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చాక ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద కొండపైకి అనుమతించరు.