Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అసలు ఇవి ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
వేంకటాద్రిపై ఆ ఏడు కొండల వాడు వెలిసిన తొలి రోజుల్లో బ్రహ్మదేవుడిని పిలిచి లోక కళ్యాణం కోసం ఉత్సవాలు జరపాలని చెప్పారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ దేవుడు అప్పుడు చేయడంతో ఇప్పటి వరకు ఈ బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏడాది నిర్వహిస్తున్నారు.