BIG BREAKING : సీబీఐకి కాళేశ్వరం..సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు. అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం సుమచితం అని అన్నారు