Telangana: పంజా విసురుతున్న చలి పులి...దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది.హైదరాబద్ శివారు ప్రాంతాల్లోనూ చలి పులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.