🔴LIVE : బిడ్డా..రేవంత్ నిన్ను ఉరికిస్తా.. | Bandi Sanjay Warns CM Revanth Reddy | Rythu Barosa |RTV
TG: చరిత్రలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. కేసీఆర్ హయాంలో రైతులు ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నారని, 24 గంటల కరెంట్ తో అందరి ఇళ్లల్లో వెలుగులు ఉంటున్నాయని అన్నారు.