CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్.. వారికి కీలక ఆదేశాలు
సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 90శాతం ధాన్యం సేకరణకు కృష్టి చేసినందుకు అధికారులను రేవంత్ రెడ్డి అభినంధించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులు, ఎరువులు, విత్తనాల పంపిణీపై పర్యక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.