ఎట్టకేలకు నెరవేరిన ఉత్తమ్ కల.. షేవింగ్ ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కల ఎట్టకేలకు నెరవేరబోతుంది. 2018 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గడ్డం తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుండగా ఇన్నాళ్లకు తన మొక్కు తీరబోతుందని చెప్పారు.