BREAKING: అసెంబ్లీకి రాను.. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలనం ప్రకటన
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతూ కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాల్సింది పోయి.. అసెంబ్లీ సమావేశాలు ఏంటని ఆయన ప్రశ్నించారు.