Cricket: ఇంగ్లాండ్ టూర్ కు ఇండియా ఏ స్క్వాడ్ ప్రకటన
ఐపీఎల్ తర్వాత భారత క్రికెట్ జట్టు వెళ్ళబోయే ఇంగ్లాండ్ టూర్ కు ఈరోజు ఏ స్క్వాడ్ ను బీసీసీై ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ జాబితాలో కరుణ నాయర్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ జ్యురెల్ కూడా అవకాశం దక్కించుకున్నాడు.