Train Fire: అర్థరాత్రి అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
/rtv/media/media_files/UsH4KYqUqHGfcgO8wMx8.jpg)
/rtv/media/media_files/2025/12/29/fotojet-35-2025-12-29-06-51-34.jpg)
/rtv/media/media_files/2025/11/19/train-accident-2025-11-19-15-30-57.jpg)