Khairatabad Ganesh Shobhayatra 2025: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం మధ్యాహ్నానికే కంప్లీట్.. శోభాయాత్ర ఫుల్ డిటైల్స్ ఇవే!
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుని శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి చేసి, హుస్సేన్ సాగర్ దగ్గర క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది.
Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ముందు చేసే పూజల ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఖైరతాబాద్ గణేష్ను నిమజ్జనం చేసే ముందు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా హోమం నిర్వహించి ఆ తర్వాత కలశం తొలగిస్తారు. ఆ తర్వాత హారతి ఇచ్చి శోభాయాత్ర నిర్వహిస్తారు. చివరిగా నిమజ్జనం చేసే ముందు మరోసారి హారతి ఇస్తారు.
Neera Cafe: నీరా కేఫ్ వివాదం...ప్రభుత్వం సంచలన నిర్ణయం
నీరాకేఫ్ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది.హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో ఉన్న నీరా కేఫ్ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్నిప్రభుత్వం ఖండించింది. నీరాకేఫ్ను మూసివేయాలనే ప్రతిపాదన లేదని ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Hyderabad: ట్యాంక్ బండ్పై కేక్ కట్ చేస్తున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..
హైదరాబాద్ ట్యాంక్బండ్పై బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. ట్యాంక్బండ్పై కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్పై నిషేధం విధించింది. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించింది.