Liquor Scam: తమిళనాడులో లిక్కర్ స్కాం ప్రకంపనలు.. భారీగా వసూళ్లు
ఢిల్లీ తరహాలోనే తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ఇక్కడ రూ.వెయ్యి కోట్లు గుర్తు తెలియని వ్యక్తులకు చేరినట్లుగా ఈడీ గుర్తించింది. ఈ మేరకు తమిళనాడులో మద్యం సరఫరాదారులు, దుకాణాదారులు, ఇతరుల ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు చే'సింది.