ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారత విదేశాంగ శాఖ మంత్రి
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 2025 జనవరి 20న జరగనుంది. వైట్హౌస్ నుంచి ఇండియాకి ఆహ్వానం అందింది. ప్రమాణస్వీకారానికి భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి S. జైశంకర్ పాల్గొననున్నారు.