Kota : కోటాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహాం లభ్యం..
ఇటీవల రాజస్థాన్లోని కోటాలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమవ్వగా.. అందులో మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ సోంధ్య (16) మృతదేహం లభ్యమైంది. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని ఓ అటవీ ప్రాంతం సమీపంలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.