Nifty New History : నిఫ్టీ సరికొత్త రికార్డ్.. 25వేలు దాటి పరుగులు
స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది.
స్టాక్ మార్కెట్ ర్యాలీ కొనసాగుతోంది. నిఫ్టీ చరిత్ర సృష్టించింది. నిఫ్టీ 25వేల పాయింట్ల మార్క్ ను దాటి దూసుకుపోతోంది.
బడ్జెట్ తర్వాత, స్టాక్ మార్కెట్ వరుసగా మూడు రోజులు నష్టాలతో ముగిసింది. వివిధ రకాల పన్నులు పెరగడం ఇందుకు ఒక కారణం. అలాగే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) - ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పిఐలు) తమ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకుంటున్నారు.
స్టాక్ మార్కెట్లకు కేంద్ర బడ్జెట్ షాక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ 1,150 పాయింట్ల మేర నష్టపోయింది. అలాగే నిఫ్టీ 382 పాయింట్లు డౌన్ అయింది.
మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీల్లో భారీ నష్టం వాటిల్లింది. సైబర్ సెక్యూరిటీ సంస్థ 'క్రౌడ్స్ట్రైక్' కంపెనీ షేర్లలో 16 బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా 1300లకు పైగా విమానాల సర్వీసులు రద్దయ్యాయి.
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తో కూడుకున్నది. ఒక్కోసారి కొన్ని స్టాక్స్ ఊహించని లాభాలను తెస్తాయి. అలాంటి వాటిలో ఆటోమోటివ్ స్టాంపింగ్స్ కంపెనీ ఒకటి. ఇది టాటా గ్రూప్ సబ్సిడైజర్ కంపెనీ. ఈ కంపెనీ షేర్లు నాలుగేళ్లలో 18 రూపాయల నుంచి 900 రూపాయలకు చేరుకున్నాయి.
జూలైలో మార్కెట్ రికార్డు సృష్టించింది. గత 15 రోజుల్లో, సెన్సెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. జూన్ నెల చివరి ట్రేడింగ్ రోజున, సెన్సెక్స్ 79,032.73 పాయింట్ల నుంచి జూలై 15న 80,664.86 పాయింట్లకు చేరుకుంది. అంటే ఈ 15 రోజుల్లో సెన్సెక్స్ 1,632.13 పాయింట్లు పెరిగింది.
స్టాక్ మార్కెట్ జూన్ నెలలో పరుగులు తీసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4వ తేదీన 6 శాతం పతనం చూసినప్పటికీ.. నెల మొత్తం చూసుకుంటే ఇండెక్స్ లు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 79 వేల పాయింట్లు.. నిఫ్టీ 24 వేల పాయింట్లు దాటి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి.
టీడీపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఎన్డీయే సర్కారు ఏర్పాటు నేపథ్యంలో మరోవైపు స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. దీంతో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. ఆ ఎఫెక్ట్ తో ఐదు రోజుల్లో భువనేశ్వరి షేర్ సంపద రూ.584 కోట్లు పెరిగింది.
ఎన్నికల కౌంటింగ్ రోజున స్టాక్ మార్కెట్ ఘోరంగా పతనమైంది. దేశచరిత్రలో అతిపెద్ద స్టాక్మార్కెట్ స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్కు ముందు ఎవరో బాగా షేర్లు కొని.. జూన్ 3 షేర్లు అమ్మేసుకున్నారని ఆరోపించారు.