PhonePe: ఇప్పుడు ఫోన్ పే సేవలు శ్రీలంకలో కూడా..
PhonePe UPI payments launched in Sri Lanka: భారతదేశంలో UPI చెల్లింపుల కిరీటంలో నిలిచిన PhonePe ఇప్పుడు శ్రీలంకలో ప్రారంమైయాయి.
PhonePe UPI payments launched in Sri Lanka: భారతదేశంలో UPI చెల్లింపుల కిరీటంలో నిలిచిన PhonePe ఇప్పుడు శ్రీలంకలో ప్రారంమైయాయి.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ద్వీప దేశం శ్రీలంక తాజా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు మరికొన్ని దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించింది. శ్రీలంక ఏఏ దేశాలకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఛటోగ్రామ్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 511 రన్స్ చేసిన శ్రీలంక చివరి రోజు 192 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆశ్చర్యమేమిటంటో ఈ ఇన్నింగ్స్ ఒక్కసెంచరీ కూడా నమోదు కాకుండానే శ్రీలంక భారీ స్కోరు సాధించింది.
కచ్చతీవు ద్వీపం వివాదం కోజు రోజుకూ పెద్దది అవుతోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిందబరం మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చద్దని అన్నారు. కచ్చ తీవు మీద ర్టీఐ యాక్ట్లో సమాధానం సరిగ్గా చదవాలని సూచించారు.
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడంపై కాంగ్రెస్, డీఎంకేలపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధ్వజమెత్తారు. 50 ఏళ్ల తర్వాత ఈ అంశాన్ని లేవనేత్తిన భాజపా ప్రభుత్వం తిరిగి కచ్చతీవు ద్వీపాన్ని వెనక్కి తీసుకోనుందా?
మన యూపీఐ ఇప్పుడు శ్రీలంక, మారిషస్ లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో అందుబాటులోకి వచ్చిన భారత యూపీఐని ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోడీ శ్రీలంక - మారిషస్లకు కూడా ప్రారంభిస్తారు. దీనివలన భారతీయ టూరిస్ట్ లకు-ఆ దేశాల్లోని భారతీయులకు ప్రయోజనం లభిస్తుంది
ప్రపంచకప్ లో శ్రీలంక అస్సలు సరిగ్గా ఆడటం లేదు. అంతేకాదు భారత్ చేతిలో చాలా ఘోరంగా ఓడిపోయింది కూడా. దీంతో తీవ్ర విమర్శలు పాలయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ ఆ దేశ క్రీడల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్స్ దుమ్మురేపుతున్నారు. సిరాజ్, బుమ్రా దెబ్బకు శ్రీలంక బ్యాటర్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. కేవలం 3 పరుగులకే 4 వికెట్లు సమర్పించుకున్నారు.