పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ద్వీప దేశం శ్రీలంక తాజా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు మరికొన్ని దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించింది. తమ దేశానికి 30 రోజుల పర్యటనకు వచ్చే ఇండియా, చైనా, రష్యా, జపాన్, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాలకు చెందిన పౌరులకు ఉచిత వీసా ప్రవేశాన్ని అందించాలని ఆ దేశ క్యాబినెట్ సోమవారం నిర్ణయించింది.
పూర్తిగా చదవండి..భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించిన శ్రీలంక..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ద్వీప దేశం శ్రీలంక తాజా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు మరికొన్ని దేశాలకు వీసా-ఫ్రీ ఎంట్రీని పునరుద్ధరించింది. శ్రీలంక ఏఏ దేశాలకు ఫ్రీ ఎంట్రీ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం.
Translate this News: