పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ.. ప్రత్యేక దేశం దిశగా మరో ప్రావిన్స్..!
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.
షేర్ చేయండి
Pakistan: నీళ్ల కోసం పాకిస్తాన్లో నిరసనలు.. రోడ్డెక్కిన పాక్ ప్రజలు
పాకిస్తాన్లో నీళ్ల కోసం ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. సింధ్ ప్రావిన్స్లో జనాలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై మరికొందరు తిరుగుబాటు చేస్తున్నారు. భారత్ సింధు నది నీళ్లు ఆపడంతో.. సింధ్ రాష్ట్ర ప్రజల ఉద్యమం తీవ్రమైంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/12/10/sindhudesh-demand-has-sparked-violence-in-karachi-know-details-2025-12-10-13-10-38.jpg)
/rtv/media/media_files/2025/05/19/0B8vR0z2PbS693I46CjH.jpeg)
/rtv/media/media_files/2025/04/28/rdR99Cb9H1NEYdELYGKI.jpg)