Pakistan: పాకిస్తాన్లో అంతర్యుద్ధం.. మంత్రి ఇంటికి నిప్పు
పాకిస్థాన్లో అంతర్యుద్ధం మొదలైంది. బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఏకంగా ఓ పాక్ మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు.