రేపటి నుంచి విశాఖలో వారాహి మూడో దశయాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన వారాహి యాత్ర రెండు విడతలు విజయవంతం అయిన విషయం తెలిసిందే. యాత్రను సక్సెస్ ఫుల్గా చేసిన నేపథ్యంలో మూడో విడత యాత్రకు సిద్ధమైయ్యారు. రెండు దశలో ఏపీ ప్రభుత్వంపై విరుచుక పడిన పవన్.. ఇప్పడు విశాఖ మూడో వారాహి యాత్రపై వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.. పవన్ కౌంటర్కు.. ఏపీ అధికారుల రీకౌంటర్ ఎలా ఉంటుదో ఇప్పుడు ఉత్కంఠగా మారింది.