కన్నీళ్లు పెట్టుకున్న హేమంత్ సోరెన్.. ఓదార్చిన మోదీ-PHOTOS
ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ ఈ రోజు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి వెళ్లి.. శిబు సోరెన్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. శిబుసోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.