రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోంది: కేంద్ర మంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుత రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో వందకు వంద శాతం కరెక్ట్ గా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి.
Smita Sabharwal: సీతక్క మందలించినా తగ్గని స్మితా.. మరో సంచలన ట్వీట్!
సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటా వద్దంటూ వివాదం రేపిన స్మితా సబర్వాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. 'కెరీర్ పబ్లిక్లో పుట్టినా.. క్యారెక్టర్, బలం, ప్రైవసీలోనే పెంపొందించుకోచ్చు. మీ గొంతును నొక్కివేస్తున్నా ఎప్పుడూ నిజమే మాట్లాడండి' అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
Komatireddy : అసదుద్దీన్ ఓవైసీ పెద్ద దొంగ.. మంత్రి కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
MIM పార్టీ కార్యకర్తలపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఎంఐఎం అడిగితే CAA పైన కాంగ్రెస్ వైఖరి చెప్పడానికి సిద్ధంగా లేదని ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక పెద్ద దొంగ అని ఆరోపించారు. లక్ష కోట్ల ఆస్తులు సంపాదించిన అసదుద్దీన్ వెళ్లి అడగండని మండిపడ్డారు.
Modi: నేను అలాంటి నాయకుడిని కాదు.. ప్రతిపక్షాలపై మోడీ సెటైర్లు!
ప్రతిపక్షనాయకులు, పార్టీలపై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను నమ్మించేందుకు తప్పుడు హామీలు ఇచ్చి తర్వాత పత్తాలేకుండా పోతారన్నారు. తానుమాత్రం అందరిలాంటి నాయకుడిని కాదని, మోడీ ఎప్పుడూ భిన్నమైన వ్యక్తిగానే ఉంటాడని చెప్పారు.
AP: వైసీపీ పతనం తధ్యం.. ఆదిరెడ్డి శ్రీనివాస్ సంచలన కామెంట్స్!
టీడీపీ - జనసేన కూటమితో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని టీడీపీ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణలు అన్నారు. 'ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ - జనసేన పాలన కోసం ఎదురుచూస్తున్నారు. జగన్ ను ఇంటికి పంపిస్తారు' అని చెప్పారు.
Karimnagar: దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి.. బండి సంచలన కామెంట్స్
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. 'ప్రజాహిత యాత్ర'లో భాగంగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ 4వందలకుపైగా సీట్లు గెలుస్తుందన్నారు. 'రాముడిని మొక్కే వాళ్లంతా బీజేపీకి ఓటేయండి. దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి' అని అన్నారు.
Chandrababu Health : డేంజర్ లో చంద్రబాబు హెల్త్.. స్టెరాయిడ్స్ ఇచ్చేందుకు కుట్ర..లోకేష్, భువనేశ్వరి సంచలన ప్రకటనలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్ సంచలన ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదంలో ఉందన్నారు. బాబుకు స్టెరాయిడ్స్ ఇచ్చే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. చంద్రబాబుకు అత్యవసర వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందటూ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా బరువు తగ్గినట్లయితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారని భువనేశ్వరి తెలిపారు. అంతేకాదు జైలులో సౌకర్యాలు సరిగ్గా లేవని..ఓవర్ హెడ్ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని...జైల్లోని పరిస్థితులు తన భర్తకు తీవ్రముప్పు తలపెట్టేలా ఉన్నాయంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
/rtv/media/media_files/2024/12/18/faktscgq9ZTq6oW8h2n5.jpg)
/rtv/media/media_files/2024/11/08/Gi4mFDqLYN0V3iRMUT9d.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-78-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kotamreddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T200632.010-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-28T164459.588-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T155132.720-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/47-jpg.webp)