Saraswati Pushkaralu 2025 : నేడు కాళేశ్వరానికి సీఎం రేవంత్..పుష్కరాలు ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసేత్రివేణి సంగమంలో నేటి నుంచి 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి.