Sanjay Raut: ఇండియా కూటమికి 295-310 సీట్లు: సంజయ్ రౌత్
ఎగ్జిట్ పోల్స్ను కార్పొరేట్ల ఆటగా కొట్టిపారేశారు శివసేన నేత సంజయ్ రౌత్. ఇండియా కూటమి 295-310 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు.