Salman Khan: సల్మాన్ ఇంటి పై కాల్పుల ఘటనలో సంచలన విషయాలు!
Salman Khan Firing Case: సల్మాన్ ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు సంపత్ నెహ్రా అనే వ్యక్తిని బిష్ణోయ్ గ్యాంగ్ నియమించింది.
Salman Khan Firing Case: సల్మాన్ ప్రతి కదలికపై నిఘా ఉంచేందుకు సంపత్ నెహ్రా అనే వ్యక్తిని బిష్ణోయ్ గ్యాంగ్ నియమించింది.
AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న'సికందర్' మూవీలో సల్మాన్ ఖాన్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన రొమాన్స్ చేయనుంది. ఈ విషయాన్నీ మూవీ యూనిట్ తో పాటూ రష్మిక సైతం తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్టమెంట్ వద్ద కాల్పుల జరిపిన నిందితుడు అనుజ్ థాఫన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సల్మాన్ ఇంటిపై కాల్పుల జరిపిన నిందితులకు ఆయుధాలు సరఫరా చేశాడని ఆరోపణలతో అతడిని పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు.
దుండగుల కాల్పుల ఎఫెక్ట్ తో సల్మాన్ ఖాన్ ఇల్లు మారబోతున్నరనే విషయంపై ఆయన సోదరుడు అర్భజ్ఖాన్ క్లారిటీ ఇచ్చాడు. 'ఎన్నోఏళ్ల నుంచి మా నాన్న ఆ ఇంట్లోనే ఉంటున్నారు. సల్మాన్ సైతం ఇక్కడే ఉంటున్నారు. అది వారికి బాగా నచ్చిన ఇల్లు. ఇప్పట్లో ఖాళీ చేయట్లేదు' అన్నాడు.
బిగ్ బాస్ OTT 3 2024 లో త్వరలోనే రానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. జూన్ 4 లేదా 5 నుంచి 'బిగ్ బాస్ OTT 3' ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 25న అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల జరిపిన వ్యక్తుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరికీ కాల్పులు జరిపేందుకు రూ. 4 లక్షలకు సుపారీ ఒప్పుకున్నారు. అందుకుగానూ ముందుగానే వారికి లక్ష రూపాయల అడ్వాన్స్ కూడా అందుకున్నారు.
ఇటీవల బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ నివాసం వద్ద కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాల్పుల అనంతరం నిందితులు ముంబయి నుంచి పారిపోగా.. చివరికి గుజరాత్లో పోలీసులకు చిక్కారు. నిందితులను ముంబయి తీసుకొచ్చి విచారిస్తామని పోలీసులు తెలిపారు.
సల్మాన్ ఇంటి బయట కాల్పుల వెనుక పెద్ద వ్యూహరచనే ఉందని చెబుతున్నాయి దర్యాప్తు సంస్థలు. దీనికి సంబంధించి దాదాపు నెల రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారని..అది కూడా అమెరికాలో చేశారని చెప్పారు. కాల్పుల గురించి వచ్చిన ప్రకటన కూడా కెనడా నుంచి వచ్చిందని తెలిపారు.
ఎట్టకేలకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ మురగదాస్ కాంబోలో రాబోతున్న 'సికందర్' నుంచి బిగ్ అప్ డేట్ వెలువడింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్న సినిమాను 2025 ఈద్ పండుగ సంరద్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.