తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఎకరం భూమి ఉన్న రైతుల వరకు 17 లక్షల మందికి వేసంగి పెట్టుబడి సాయం అందించారు. తొలి విడత మండాలనికి ఓగ్రామం చొప్పున ఎంపిక చేసి రైతు బరోసా డబ్బులు జమ చేశారు.