తెలంగాణ రైతులకు గుడ్న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఎకరం భూమి ఉన్న రైతుల వరకు 17 లక్షల మందికి వేసంగి పెట్టుబడి సాయం అందించారు. తొలి విడత మండాలనికి ఓగ్రామం చొప్పున ఎంపిక చేసి రైతు బరోసా డబ్బులు జమ చేశారు.
నిజమైన ఆధ్యాత్మికత ద్వేషం పెంచదు.. | MLC Goreti Venkanna Sensational Comments On The Beef | RTV
Rythu Bharosa: రైతుభరోసా డబ్బులు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణలో రైతుభరోసా ఎకరాకు రూ.6వేలు ప్రభుత్వం జమ చేస్తోంది. తొలి విడత మండలానికో గ్రామంలో రైతుభరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. సోమవారం 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేసినట్లు ఆయన చెప్పారు.
TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇస్తామన్న నాలుగు పథకాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం 606 గ్రామాల్ల లాంఛనంగా ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తోంది.
రేవంత్ గురు దక్షిణ చెల్లించుకుంటున్నావా? | Harish Rao Satires On CM Revanth Reddy | CM Chandrababu
రైతుల ఖాతాల్లో 10 వేల కోట్లు... ! | Ram Mohan Reddy Good News To Farmers For Rythu Bharosa | RTV
TG: రైతు భరోసాపై పకడ్బంది ప్లాన్.. సాగుచేయని భూమిని ఎలా గుర్తిస్తారంటే
రైతు భరోసా నిజమైన లబ్దిదారులకు అందించేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బంది ప్లాన్ చేస్తోంది. సాగు భూములకు మాత్రమే ఈ స్కీమ్ వర్తించేలా ఫీల్డ్ వెరిఫికేషన్ బృందాలు క్షేత్రస్థాయిలో జాబితా తయారు చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్, డీఏవో, ఎంపీడీవోలు పరిశీలించనున్నారు.
/rtv/media/media_files/2025/01/05/RWmfwdNoYYReQmdiuGl2.jpg)
/rtv/media/media_files/2025/01/27/xPusTa1vvonT2IDuDTf5.jpg)
/rtv/media/media_files/2025/01/26/hTCN6S3bm4SSCR8Cwt6m.jpg)